Exclusive

Publication

Byline

E20 ఇంధనంపై రాజుకున్న వివాదం: గడ్కరీ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

భారతదేశం, జూలై 28 -- E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానంపై దేశ రాజధానిలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నీట్-యుజి (NEET-UG) వివాదం కాస్త సద్దుమణగడంతో, కేంద్రం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్... Read More


మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లాభాల జోరు: Q1లో రూ.300 కోట్లకు పైగా టర్నోవర్

భారతదేశం, జూలై 27 -- రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగానికి చెందిన హైదరాబాద్ దిగ్గజ సంస్థ 'మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్' (MTPL) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సత్తా చాటింది. జూన్ 30తో ... Read More


ముఖ్యమంత్రి విజయ్‌కి ఎదురుదెబ్బ.. ఆ జీవో కొట్టేసిన మద్రాస్ హైకోర్టు

భారతదేశం, జూలై 27 -- తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాలపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. కారుణ్య ప్రాతిపది... Read More


Rs.100 కోట్లకు పైగా ఆదాయం పొందుతున్న భారతీయుల సంఖ్య 576: పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

భారతదేశం, జూలై 27 -- భారతదేశంలో రూ. 100 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని నివేదించే ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌స... Read More


మోటారు వాహనాల చట్టం పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారతదేశం, జూలై 27 -- మోటారు వాహనాల ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రమాదం లేదా మరణం సంభవించిన క్రమంలో ఒక వాహనం కేవలం అక్కడ ఉందనో లేదా ప్రయాణించారనో కారణం... Read More


నిరసనల్లో పోలీసుల బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారతదేశం, జూలై 27 -- పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా జూలై 20న చేపట్టిన 'సన్సద్ ఛలో' ప్రదర్శనపై పోలీసుల చర్యలు, బీహార్‌లోని తీవ్ర ఉద్రిక్తతలపై దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ... Read More


పోలీసుల అదుపులో నిరసనకారులు.. కేంద్రానికి 'కాక్రోచ్ జనతా పార్టీ' హెచ్చరిక

భారతదేశం, జూలై 27 -- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం తమ దేశవ్యాప్త ఆందోళనలను విరమించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. నిరస... Read More


ప్రధాని మోదీపై అసభ్యకర పోస్టుల తొలగింపునకు ఢిల్లీ పోలీసుల ఆదేశాలు

భారతదేశం, జూలై 27 -- ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న విద్యార్థుల నిరసనలు, జూలై 20న జరిగిన 'సంసద్ ఛలో' ఘర్షణల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న అనుచిత పోస్టులపై ఢిల్లీ పోలీసులు ఉ... Read More


ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్.. ఒడిశా రాజకీయాల్లో కలకలం

భారతదేశం, జూలై 27 -- నీట్ లీకేజీ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం ఒడిశా బీజేపీలో కొత్త రాజకీయ రగడను రాజేసింది. భువనేశ్వర్ ఎంపీ అ... Read More


ప్రధాన్ నిష్క్రమణ.. నెట్టింట హల్ చల్ చేస్తున్న 'E20 జనతా పార్టీ'

భారతదేశం, జూలై 27 -- 'కాక్రోచ్ జనతా పార్టీ' చేపట్టిన ఉద్యమం శాంతించక ముందే, సామాజిక మాధ్యమాల్లో 'E20 జనతా పార్టీ' పేరుతో సరికొత్త వ్యంగ్యాత్మక డిజిటల్ ఆందోళన మొదలైంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గ... Read More